వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గోదావరిలో ఇద్దరి గల్లంతు
Published on Sun, 05/03/2015 - 20:55
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు.
ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకటరమణ(35), ఆయనకు వరుస కుమారుడైన మట్టా సురేంద్ర (15) ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags