అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెట్టును ఢీ కొన్న లారీ: ఇద్దరు మృతి
Published on Sat, 09/07/2013 - 08:36
జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులిద్దరి వద్ద లభించిన సమాచారం మేరకు వారు విజయవాడ వాస్తవ్యులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
#
Tags