వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్
Published on Thu, 04/18/2019 - 12:49
సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో అటకానితిప్ప గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 197లో, కోవూరు నియోజకవర్గం పల్లెపాళెంలోని ఇస్కపల్లిలో ఉన్న పోలింగ్ బూత్ నంబరు 41లో రీపోలింగ్కు సిఫారసు చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆరుగురు ఉద్యోగులపైన చర్యలకు సిఫార్సు చేశారు. అయితే జిల్లాలో రీపోలింగ్ నిర్వహించడానికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి జిల్లా యంత్రాంగానికి ఇంకా ఆదేశాలు అందలేదు. రెండు పోలింగ్బూత్ల్లో సుమారు 1,600 ఓట్లు ఉంటాయి.
#
Tags