వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెప్టిక్ ట్యాంకులో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి
Published on Tue, 07/21/2015 - 18:09
శ్రీకాకుళం (సోంపేట) : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జాలారు వీధిలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ దాంట్లో పడి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వరకల షణ్ముఖరావు(30), బందరు సురేష్(27) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయిస్తున్నారు.
#
Tags