నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూగర్భ గనుల శాఖ ఏడీ సెస్పెన్షన్
Published on Sat, 11/02/2013 - 00:37
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనుల శాఖకు చెందిన సహాయ సంచాలకులు(ఏడీ) ఎం. సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై సుబ్రమణ్యంను ఏసీబీ అధికారులు అక్టోబర్ 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లినప్పటి నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ అనుమతి లేనిదే విశాఖపట్నం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
#
Tags