అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన నిరుద్యోగులు
Published on Thu, 08/27/2015 - 14:40
విశాఖపట్నం : విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. బాబు వస్తేనే జాబు వస్తుందన్న మాట నిలబెట్టుకోవాలని, వెంటనే ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగభృతి కింద నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామన్న మాటైనా నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
#
Tags