నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తుతెలియని మహిళ మృతి
Published on Wed, 12/09/2015 - 12:38
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. ఈ సంఘటన మార్కాపురం బస్టాండ్లో చోటుచేసుకుంది. కర్నూలు బస్సు కోసం సదరు మహిళ వేచిచూస్తున్న క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె కర్నూలు జిల్లా చెందిన మహిళగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags