వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెచ్పీసీఎల్ బాధితులకు మొయిలీ పరామర్శ
Published on Sat, 08/24/2013 - 17:56
విశాఖ : కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ శనివారం హెచ్పీసీఎల్ బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మొయిలీ అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా హెచ్పీసీఎల్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
#
Tags