సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో ఘనంగా వెంగమాంబ జయంతి
Published on Sat, 05/02/2015 - 23:03
సాక్షి, తిరుమల:తరిగొండ వెంగమాంబ 285వ జయంతి ఉత్సవాలను శనివారం తిరుమలలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు బృందావనంలోని సమాధి వద్ద జేఈవో పోలా భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం లలితాంబికా పీఠాధిపతి సంపర్ణానంద స్వామి అనుగ్రహణ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల డెప్యూటీ ఈవో శారద, ప్రత్యేకాధికారి కెజే కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
#
Tags