చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'టీటీడీ భద్రతను సీఐఎస్ఎఫ్ కు అప్పగించాలి'
Published on Sun, 12/07/2014 - 09:20
హైదరాబాద్: టీటీడీ భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించాలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం విజయసాయి రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం చుట్టూ 10.3 చదరపు మైళ్ల దూరంలో మహాప్రాకారాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమిలో టీటీడీ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని విన్నవించారు. శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు హెచ్సీఎల్ అధినేత శివనాడార్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చారు.
#
Tags