నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అధికారంలోకి రాగనే వారి భరతం పడతాం’
Published on Sat, 02/17/2018 - 15:18
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చట్ట పరిధి నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వీరందరి భరతం పడతామన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ. 15.55 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
#
Tags