నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయనగరంలో ఎస్పీ వాహనం ధ్వంసం, గాల్లోకి కాల్పులు
Published on Fri, 10/04/2013 - 13:10
రాష్ట్ర విభజనపై నోట్ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరంలో నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం ఉద్యమకారులు ఎస్పీ వాహనాన్ని తగులబెట్టారు. డీఎస్పీ వాహనాన్నీ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి తరలివచ్చి నిరసన తెలిపారు.
అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. కళాశాల కిటికి అద్దాలు పగలగా, లాడ్జీలోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. విద్యార్థుల రాళ్ల దాడిని పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీ చార్జ్ చేశారు. కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
#
Tags