రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రిపుల్ తలాక్ రద్దుతో బెజవాడలో సంబరాలు
Published on Wed, 07/31/2019 - 14:16
సాక్షి, విజయవాడ: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అయిన సందర్భంగా విజయవాడ బీజేపీ నగర కార్యాలయం వద్ద బీజేపీ మహిళా, మైనారిటీ మోర్చా నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ జాతీయ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి పీసీ మాట్లాడుతూ.. దేశంలోని మైనార్టీ మహిళలకు మోదీ పెద్దన్నగా నిలిచి, తలాక్ బిల్ పాస్ కావటంతో 16 వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంచారన్నారు. పరదా చాటున ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని మోదీ కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ముస్లిం మైనారిటీ మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్లును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు.
#
Tags