ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు
Published on Thu, 02/09/2017 - 02:40
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
సాక్షి, విశాఖపట్నం/రైల్వేస్టేషన్ (విజయవాడ): ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన స్టేషన్ పునరభివృద్ధి (రీ–డెవలప్మెంట్) ప్రాజెక్టును రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లు కూడా ఉన్నాయి. విశాఖ స్టేషన్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
#
Tags