జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క‘న్నీటి’ కష్టాలు
Published on Tue, 02/18/2014 - 01:41
క‘న్నీటి’ కష్టాలు
వేసవి రాకముందే మంచి నీటి సమస్య విద్యార్థినులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గోనెగండ్ల కస్తూరిబా గాంధీ పాఠశాలలో వంద మంది చదువుతున్నారు. పది రోజుల క్రితం ఇక్కడ విద్యుత్ మోటారు మాయమైంది. దీంతో నీటి సరఫరా బంద్ అయింది
నీళ్లు లేకపోవడంతో రెండు, మూడు రోజులకో సారి స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోని చింతలాముని గుడి వద్దకు అరకిలోమీటర్ నడిచివెళ్లి కుళాయిల నీరు బకెట్లలో తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా వీరి కష్టాలను చూసిన పాఠశాల అధికారి రెండు రోజులు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి చేతులెత్తేశారు.- గోనెగండ్ల
#
Tags