జగన్ వెంటే జనమంతా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పానీపాట్లు
Published on Thu, 02/27/2014 - 02:31
వేసవికి ముందే జనం దాహార్తితో అల్లాడిపోతున్నారు. మడకశిర మండలం నల్లనాయకనపల్లి గ్రామస్తుల నీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గ్రామంలోని మంచినీటి పథకానికి సంబంధించిన బోరు మోటారు వారం క్రితం చెడిపోయింది.
మరో రెండు బోర్లు ఉన్నా వాటికి మోటార్లు అమర్చలేదు. దీంతో ప్రజలు శివారులోని వ్యవసాయ పొలాలు, సి.కొడిగేపల్లి గ్రామం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో 73 కుటుంబాలున్నాయి. 290 మంది నివసిస్తున్నారు. రోజంతా నీరు తెచ్చుకునేందుకే సరిపోతుందని స్థానికులు నవీన్కుమార్, ఎర్రప్ప, నరసింహప్ప, వెంకటరామిరెడ్డి, రామాంజనరెడ్డి వాపోయారు. -, మడకశిర రూరల్
#
Tags