వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పని ప్రదేశంలో పాముకాటు.. మహిళ మృతి
Published on Sat, 08/24/2019 - 10:09
సాక్షి, విజయవాడ : అవనిగడ్డ నియోజక వర్గంలో పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 8 నెలల కాలంలో ఇప్పటికే 8 మందికి పైగా పాముకాటుకు గురైప్రాణాలు కోల్పోగా.. తాజాగా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో పీతా వెంకటేశ్వరమ్మ (45) అనే మహిళ పాముకాటుతో మరణించారు. కూలీ చేసుకుని బతికే వెంటేశ్వరమ్మ ఎప్పటిలాగానే శుక్రవారం పనికి వెళ్లారు. అక్కడ ఆమెను ఓ పాము కాటేసింది. అయితే, త్వరగా ఆస్పత్రికి వెళ్లకుండా ఆమె ఆలస్యం చేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచారు.
#
Tags