చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
20 ఏళ్లయినా పర్మనెంట్ కాలేదు
Published on Tue, 07/17/2018 - 08:49
తూర్పుగోదావరి : తాను పెదపూడి ప్రభుత్వాస్పత్రిలో 20 ఏళ్లుగా స్వీపర్గా పని చేస్తున్నా నేటికీ ఉద్యోగం పర్మనెంట్ కాలేదని పెదపూడికి చెందిన కిల్లాడి నూకాలమ్మ జగన్ వద్ద వాపోయింది. ప్రస్తుతం రూ.2 వేలు జీతం ఇస్తున్నారని, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పింది. ఉద్యోగం పర్మనెంట్ చేయడంతో పాటు జీతం పెంచాలని కోరింది.
#
Tags