రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Published on Sun, 02/21/2016 - 11:34
తెనాలి: గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెనాలి మండలం పినపాడుకు చెందిన షేక్ నజీనా(32) శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదివారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచిచూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అత్తింటి వారి వేధింపుల వల్లే నజీనా మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.
#
Tags