నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'నేను మలాల' పుస్తకావిష్కరణ
Published on Thu, 08/20/2015 - 17:36
విజయవాడ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మలాల పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న సిద్ధార్థ మహిళా కాలేజీలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కాలేజీకి చెందిన దాదాపు 2వేల మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఐయామ్ మలాల' పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు అనే రచయిత తెలుగులో 'నేను మలాల' పేరుతో అనువదించారు.
ఈ పుస్తకాన్ని కాలేజీలోని విద్యార్థినుల చేతుల మీదుగా రచయిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలాల స్ఫూర్తితో మహిళలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న కాకతీయ యూనివర్సీటీ తెలుగు ఫ్రొపెసర్ కాత్యాయనీ విద్మహే కూడా పాల్గొన్నారు.
#
Tags