జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
25 నుంచి షర్మిల పర్యటన
Published on Sun, 03/23/2014 - 01:34
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. 25న సాయంత్రం జిల్లాకు చేరుకుని తొలిరోజు ఉయ్యూరు, పెడనలో ప్రచారం నిర్వహిస్తారు. 26న నూజివీడు, తిరువూరు, నందిగామ, 27న జగ్గయ్యపేట, విజయవాడలో పర్యటిస్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఈ విషయం వెల్లడించారు.
#
Tags