అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన జగన్
Published on Sat, 07/04/2015 - 14:06
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరకూ 30 శాతం పొగాకు విక్రయాలు కూడా జరగలేదని జగన్ కు రైతులు స్పష్టం చేశారు.
పొగాకు వేలం కేంద్రానికి మీరు వచ్చిన వెంటనే కేజీపై రూ. 20 పెంచారంటూ జగన్ కు రైతులు విన్నవించారు. కనీసం కేజీ పొగాకు రూ. 150 ఉంటే కాని గిట్టుబాటు కాదని రైతులు జగన్ కు వివరించారు.
#
Tags