ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మావోయిస్టులకు ఆయుధాలు: యువకుడి అరెస్టు
Published on Sat, 12/20/2014 - 19:05
మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఎంబీఏ చదివాడు. అతడి వద్ద తుపాకి తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. తూర్పు ఏజెన్సీతో పాటు.. ఏవోబీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు అలజడి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చిమ ఏజెన్సీలో కూడా మావోయిస్టులకు ఆయుధాల సరఫరా లాంటి ఘటనలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు.
#
Tags