ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలుగువారికీ లోకమాత దీవెనలు ఇవ్వాలి
Published on Fri, 09/22/2017 - 01:37
► తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: శరన్నవరాత్రుల సందర్భంగా ప్రప్రంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకుంటామని ఆయన అన్నారు.
విజయదశమి పండుగకు ముందు భక్తిశ్రద్ధలతో లోకమాతను కొలిచే పర్వదినాలు ఈ నవరాత్రులని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దుర్గామాత అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని వైఎస్ జగన్ అభిలషించారు.
#
Tags