పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జగన్ 9వ రోజు రోడ్షో సాగేదిలా..
Published on Thu, 08/17/2017 - 03:37
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తొమ్మిదో రోజు రోడ్షోను పెద్దాసుపత్రి వద్ద నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఏకలవ్యనగర్, సుంకులమ్మ గుడి, మారుతీనగర్, మంచినీళ్ల బావి దగ్గర హరిజనపేట, చెన్నకేశవస్వామి గుడిసెంటర్, జిలేబీ సెంటర్ కొలిమిపేట, షాదిక్నగర్, 21, 22 వార్డుల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
#
Tags