అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మల్లికార్జున కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
Published on Tue, 05/12/2015 - 16:54
ఎల్లుట్ల: రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో మల్లికార్జున కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని భరోసాయిచ్చారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తగా పని చేసిన మల్లికార్జున గత ఏడాది హత్యకు గురయ్యాడు. మల్లికార్జున కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత వైఎస్ జగన్ అక్కడి నుంచి వేపచెర్లకు బయలుదేరారు.
#
Tags