ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర
Published on Sat, 09/15/2018 - 18:59
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర భీమిలి నియోజకర్గంలోకి విజయవంతగా ప్రవేశించింది. 262వ రోజు పాదయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర ముగించుకున్న వైఎస్ జగన్ అడవివరం వద్ద భీమిలి నియోజవర్గంలోకి ప్రవేశించించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆ ప్రాంత ప్రజలకు జగన్ వద్ద వాపోయారు.
#
Tags