అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు
Published on Sun, 09/29/2019 - 18:25
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మొదట రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయానికి ప్రారంభోత్సవం చేసి.. అనంతరం అలిపిరి వద్ద నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి తిరుమలకు వెళ్ళాల్సిఉంది..కానీ మారిన షెడ్యూల్ ప్రకారం పద్మావతి నిలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం వైఎస్ జగన్..పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా వస్తున్నారు. సీఎం రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
#
Tags