వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ వివేకాకు కుటుంబ సభ్యుల నివాళి
Published on Sun, 03/15/2020 - 10:24
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి , దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్థంతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ వివేకా సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్, వివేకా సోదరి విమలమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
#
Tags