అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నూతన ఇసుక విధానంపై వైఎస్సార్సీపీ ధర్నా
Published on Mon, 04/27/2015 - 13:02
అనంతపురం : ఇసుక నూతన విధానాన్ని సడలించి సామాన్యునికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలో ధర్నాకు దిగారు. అనంతరం తహాశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ఇసుకకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్లలో ఇసుకరీచ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నాలో వైఎస్సాసీపీకి చెందిన జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణా రెడ్డితో సహా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
(గోరంట్ల)
#
Tags