సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెనాలిలో స్పీకర్ దిష్టిబొమ్మ దహనం
Published on Fri, 03/20/2015 - 14:48
గుంటూరు: ఏపీ శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తెనాలిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త అన్నాబత్తుని శివకుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
(తెనాలి)
#
Tags