నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆదినారాయణ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’
Published on Wed, 08/16/2017 - 16:03
మంగళగిరి: దళితులను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి.. ఆదినారాయణ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆదినారాయణ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేకుండా ఆదినారాయణ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మంత్రి స్ధాయిలో ఉన్న ఆది నారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలోని దళితులందరినీ కించపరిచినట్లే అని అన్నారు.
#
Tags