సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మేకపాటికి స్వల్ప అస్వస్థత
Published on Tue, 11/25/2014 - 20:12
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బీపీ పెరగడంతో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
కొద్దిపాటి చికిత్స అనంతరం రాజమోహనరెడ్డి కోలుకున్నారు. దాంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హుదూద్ తుపానుపై చర్చించాల్సిందిగా లోక్సభలో బుధవారం ఆయన సావధాన తీర్మానం నోటీసు ఇవ్వనున్నారు.
#
Tags