amp pages | Sakshi

'జగన్పై బురదజల్లడమే ఎల్లో మీడియా పని'

Published on Sun, 02/02/2014 - 15:21

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లడం తప్ప ఎల్లో మీడియాకు మరోపనిలేదని ఆ పార్టీ నేత రెహ్మాన్ విమర్శించారు. ప్రజల్లో జగన్కున్న ఆదరణను చూసి ఓర్వలేక కట్టుకథనాలను అల్లుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీకి తెలంగాణ ప్రాంతం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారని రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల ఆస్తులకు తాము రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఏమీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సొత్తు కాదని, అందరిదీనని రెహ్మాన్ అన్నారు.

ఇడుపులపాయలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది. జగన్తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనర్ ప్రసంగించిన జగన్.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)