వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేజీహెచ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ధర్నా
Published on Tue, 07/21/2015 - 16:15
విశాఖపట్నం : విశాఖపట్నం కేజీహెచ్ కార్డియాలజీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ మంగళవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ కోలా గురువుల ఆధర్యంలో జరిగింది. పార్టీ రాష్ట్రకార్యదర్శి జాన్వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#
Tags