రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటాం: కాకాని
Published on Fri, 01/29/2016 - 19:01
నెల్లూరు: వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
#
Tags