వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మలేసియా హాస్పిటల్స్తో అపోలో జట్టు
Published on Tue, 11/24/2015 - 02:03
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మలేిసియాలోని చక్కెర వ్యాధిగ్రస్తులకు సేవలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అపోలో గ్రూపు అనుబంధ కంపెనీ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్(ఏహెచ్ఎల్ఎల్) మలేసియాకు చెందిన రామ్సే సిమే డార్బీ హెల్త్కేర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం రామ్సే హాస్పిటల్లోని రోగుల చికిత్సకు అపోలో తన అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా మలేసియా, ఇతర సరిహద్దు దేశాల్లో హాస్పిటల్స్ విస్తరణ కూడా చేపట్టనున్నారు. అపోలో 100 హాస్పిటల్స్ ద్వారా సుమారు రెండు లక్షల మంది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తోంది.
#
Tags