వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దీపావళికల్లా యాపిల్ వాచ్!
Published on Thu, 08/27/2015 - 02:06
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ స్మార్ట్ వాచ్ను భారత్లో ఈ ఏడాదే ప్రవేశపెడుతోంది. పలు దేశాల్లో 2015 ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ వాచ్ దీపావళి నాటికి ఇక్కడి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచ్లతో పోలిస్తే అప్లికేషన్లు, పనితీరులో తమ ఉత్పాదన ప్రత్యేకమని యాపిల్ అంటోంది. కంపెనీ అంచనాలను మించి ఈ ఉత్పాదన పలు దేశాల్లో అమ్ముడవడం విశేషం. వాచ్ కలెక్షన్లో 18 క్యారట్ యెల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ కేస్తో రూపొందిన మోడళ్లూ ఉన్నాయి. భారత్లో వేరియంట్నుబట్టి ధర రూ.22 వేల నుంచి 11 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
#
Tags