ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇక మార్కెట్లోకి బీఎస్–ఫోర్ వాహనాలు
Published on Thu, 03/09/2017 - 01:12
న్యూఢిల్లీ: భారత్ స్టేజ్ ఫోర్ (బీఎస్–ఫోర్) పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఉండే వాహనాలను అందించడానికి వాహన పరిశ్రమ సిద్దంగా ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) పేర్కొంది. బీఎస్–ఫోర్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువును పొడిగించాలని వాహన పరిశ్రమ కోరడం లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. గడువును పొడిగింపునకు వాహన పరిశ్రమ ప్రయత్నిస్తోందంటూ కొందరు పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. యూరో–ఫోర్ నిబంధనలను అమలు చేయడానికి యూరప్కు 13 ఏళ్లు పట్టిందని, కానీ, బీఎస్–ఫోర్ నిబంధనలను అమలు చేయడానికి భారత వాహన పరిశ్రమకు పదేళ్లే పట్టాయని వినోద్ వివరించారు.
#
Tags