టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Published on Wed, 11/27/2019 - 10:07
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. బ్యాంక్, ఆటోమొబైల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 41,000 మార్క్ ఎగువన కొనసాగుతోంది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 40,092 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 61 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,099 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
#
Tags