అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్
Published on Sat, 02/01/2020 - 15:58
ముంబై : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశపరచడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3 శాతం నుంచి 3.8 శాతానికి సవరించడం, కీలక రంగాలకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించకపోవడం మార్కెట్ సెంటిమెంట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బడ్జెట్ నిరాశపరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో వేయిపాయింట్లు పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక భారీగా పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,650 పాయింట్ల దిగువన ముగిసింది.
చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్
#
Tags