కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐటీ రీఫండ్ వ్యవధి 15 రోజులకు కుదింపు
Published on Tue, 03/08/2016 - 01:17
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రీఫండ్లకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రీఫండ్ కేసుల ప్రాసెసింగ్ను నిర్దేశిత 30 రోజుల్లో గాకుండా 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగానికి సూచించింది.
#
Tags