అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్
Published on Wed, 05/25/2016 - 01:09
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు రంగ సంస్థ ఎన్సీఎల్ ఎట్టకేలకు కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్యాకేజి పరిధి నుంచి బైటపడింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి సమీకరించిన రూ. 325 కోట్ల నిధుల్లో సుమారు రూ. 125 కోట్లను రుణబకాయిల చెల్లింపు కింద బ్యాంకర్లకు ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. మిగతా మొత్తాన్ని సిమెంటు ప్లాంట్ల విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ఎన్సీఎల్ వివరించింది. నాగార్జున బ్రాండ్ సిమెంటు తయారీ సంస్థ ఎన్సీఎల్ సుమారు రూ.122 కోట్ల రుణబకాయిలకు సంబంధించి 2013లో సీడీఆర్ మార్గాన్ని ఎంచుకుంది.
#
Tags