amp pages | Sakshi

బడ్జెట్‌లో ఈ రంగానికి జోష్‌..

Published on Wed, 01/15/2020 - 14:27

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో కుదేలైన చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు ఊతమిచ్చేలా రానున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ 5000 కోట్లతో డిస్ర్టెస్డ్‌ అసెట్‌ ఫండ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎంఎస్‌ఎంఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, కార్పొరేట్ల కోసం ప్రభుత్వం రూ 10,000 కోట్లతో ఓ నిధిని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుత్తేజం కోసం సెబీ మాజీ చీఫ్‌ యూకే సిన్హా నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిధుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ రెండు ఫండ్స్‌ను బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోద ముద్ర పొందిన తర్వాత వీటి అమలుకు కార్యాచరణను రూపొందిస్తారు. ఈ నిధి నుంచి చిన్న పరిశ్రమలు లబ్ధి పొందేందుకు అవసరమైన విధివిధానాలకు రూపకల్పన చేస్తారు. కరువు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతినే చిన్న వ్యాపారులను ఈ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈలు దేశ జీడీపీకి 29 శాతం సమకూరుస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈల్లో దాదాపు 12 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)