ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘లాక్డౌన్లో సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాల్’
Published on Sat, 06/13/2020 - 22:26
ముంబై: లాక్డౌన్ సమయంలో సైబర్ సెక్యూరిటీ అతి పెద్ద సవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఆయన ఓ సంస్థ ఏర్పాటు చేసిన విబెనార్(ఆన్లైన్)లో మాట్లాడుతూ.. ఇటీవల లాక్డౌన్ కారణంగా మాల్వేర్, ట్రోజన్ దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్, సాఫ్ట్వేర్ తదితర అంశాలలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని సైబర్ దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. గేములు, టీవీ కంటెంట్ ద్వారా కీలకమైన డేటా ఒకరి నుంచి మరొకరికి వెళ్లిందని ఆయన అన్నారు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రజలు సైబర్ దాడుల పట్ల అప్రమత్తగా ఉండాలని గాంధీ వివరించారు.
#
Tags