ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాయ్ అలుక్కాస్ 60 కేజీల పసిడి ఆఫర్
Published on Wed, 06/21/2017 - 00:56
హైదరాబాద్: జాయ్ అలుక్కాస్ తాజాగా 60 కేజీల పసిడి ఆఫర్ను ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, ఆ సియా, గల్ఫ్ దేశాల్లో 60 రోజుల పాటు ఆగస్టు 6 దాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు.
భారత్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, అమెరికా దేశాల్లోని తమ స్టోర్స్లో షాపింగ్ చేసిన లక్కీ షాపర్స్ 1 కేజీ బంగారం దాకా గెలుచుకునే అవకాశం ఉందని వివరించారు. రూ. 10,000 విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు డ్రాలో పాల్గొనేందుకు 1 రాఫిల్ కూపన్, రూ. 10,000 విలువ చేసే వజ్రాభరణాలు కొన్నవారికి 2 కూపన్లు లభిస్తాయని తెలిపారు.
#
Tags