Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీఎంఆర్ కన్సార్షియంకు రూ. 2,280 కోట్ల ఆర్డరు
Published on Wed, 06/08/2016 - 01:58
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్కు సంబంధించి జీఎంఆర్ ఇన్ఫ్రా కన్సార్షియం మరో రెండు ప్యాకేజీలు దక్కించుకుంది. వీటి విలువ రూ.2,280 కోట్లు. ప్రాజెక్టు కింద ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్ల గుండా 221 కి.మీ.ల (ఒకటి 175 కి.మీ., రెండోది 46 కి.మీ.) ఫ్రైట్ కారిడార్ నిర్మించాల్సి ఉంటుంది. వీటిని 36 -44 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
#
Tags