అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రూ.47 వేల వద్ద స్థిరంగా పసిడి
Published on Tue, 06/02/2020 - 10:52
మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గి ట్రేడ్ అవుతోంది. ఉదయం 10:40 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.56 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.47,129 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర 9 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,748.45 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. చాలా దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తుండడంతో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
#
Tags