టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ 45,000 దిశగా పసిడి పరుగు
Published on Mon, 04/06/2020 - 20:15
ముంబై : బంగారం రేసుగుర్రంలా పరుగెడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తితో స్టాక్మార్కెట్లు కుదేలవుతుంటే బంగారం మళ్లీ భారమైంది. షేర్ మార్కెట్ నుంచి వైదొలగుతున్న మదుపుదారులు సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుండటం హాట్ మెటల్స్కు డిమాండ్ పెంచుతోంది. ఎంసీఎక్స్లో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 480 భారమై రూ 43,720కు ఎగబాకింది. కిలో వెండి రూ 1439 పెరిగి రూ 41,311కి చేరింది. సంక్షోభ సమయంలో కరెన్సీలు, షేర్ల కంటే బంగారంలో మదుపు చేయడం మెరుగైన రాబడి అందిస్తుందని ఇన్వెస్టర్లు పసిడిని ఎంచుకుంటున్నారు.
#
Tags