సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంగారం దిగుమతుల టారిఫ్ పెంపు
Published on Tue, 11/01/2016 - 00:29
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల టారిఫ్ను ప్రభుత్వం సోమవారం పెంచింది. 10 గ్రాములకు ప్రస్తుత టారిఫ్ 410 డాలర్ల నుంచి 414 డాలర్లకు పెరిగింది. ఇక వెండి టారిఫ్ను సైతం కేజీకి 576 డాలర్ల నుంచి 577 డాలర్లకు ఎగసింది. ధరలో ఎటువంటి అవకతవకలూ లేకుండా కస్టమ్స్ సుంకం విధించడానికి బేస్ ధరగా టారిఫ్ రేటు ఉంటుంది. పసిడిపై విధించే దిగుమతి సుంకానికి బేస్గా ఇప్పటివరకూ 410 డాలర్లను తీసుకొంటుండగా, వచ్చే 15 రోజులకూ 414 డాలర్ల బేస్తో సుంకాన్ని విధిస్తారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా సాధారణంగా పక్షం రోజులకు ఒకసారి ఈ ధర నిర్ణయం ఉంటుంది.
#
Tags